పెరుగుతున్న కేసులు…ఇద్దరు ముఖ్యమంత్రులూ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 45కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుల సంఖ్య 11కు చేరుకుంది. [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 45కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుల సంఖ్య 11కు చేరుకుంది. [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 45కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుల సంఖ్య 11కు చేరుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలోనూ కర్ఫ్యూను పొడిగించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకూ రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించనున్నారు. ఇక ఏపీలోనూ ప్రతిరోజూ పాజిటివ్ కేసు వస్తుండటంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికాసేపట్లో జరగబోయే కేబినెట్ సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 721కు చేరుకున్నాయి. కర్ణాటకలో కరోనా లక్షణాలున్నాయని ఒక యువకుడు ఆత్యహత్యకు పాల్పడ్డాడు.