బ్రేకింగ్ : కొంపముంచిన బర్త్ డే పార్టీ… ఒకే అపార్ట్మెంట్లో 23 మందికి
కరోనా వైరస్ నివారణలో భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా… ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి [more]
కరోనా వైరస్ నివారణలో భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా… ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి [more]
కరోనా వైరస్ నివారణలో భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా… ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం నగరంలోని సంతోష్ నగర్ మాదన్నపేట్ సంఘటన. స్థానిక ఓ అపార్ట్ మెంటల్లో నివాసం ఉండే 23 మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవల అపార్ట్ మెంట్లో జరిగిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బర్త్ డే సెలబ్రేషన్స్లో వీరంతా పాల్గొన్నారు. బర్త్ డే వేడుకలతో కరోనా వైరస్ విస్తరించింది. బర్త్ డే వేడుకలకు హాజరైన మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మాదన్నపేటను కంటైన్మెంట్ క్లస్టర్గా మార్చడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.