Sat Apr 20 2024 13:16:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పెరుగుతున్న కేసులు.. తాజా హెల్త్ బులిటెన్ లో
భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా భారత్ లో 28,701 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా భారత్ లో 28,701 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా భారత్ లో 28,701 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.78,254 లక్షలకు చేరుకుంది. భారత్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 23,174 కు చేరుకుంది. భారత్ లో ప్రస్తుతం 3.01 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. 5.53 లక్షల మంది కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story