రియల్ స్కాం ను బయటపెట్టిన పోలీసులు
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్, మీనాక్షిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లేని [more]
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్, మీనాక్షిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లేని [more]
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్, మీనాక్షిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లేని భూములను ఉన్నట్లుగా చూపి ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు 156 కోట్ల రూపాయల వరకు జరిగిన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని నమ్మించి మోసం చేశారని సజ్జనార్ చెప్పారు. సుమారు మూడు వేల మంది మోసపోయినట్లు విచారణలో పోలీస్ కమిషనర్ వెల్లడించారు. . ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ నమ్మించి ప్రజల దగ్గర నుంచి 156 కోట్ల రూపాయల వరకూ వసూలు చేశాడు. అయితే దీనికంటే ఇంకా ఎక్కువ వసూలు చేసినట్లుగా తెలుస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.