Fri Mar 29 2024 06:39:33 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో పదిహేను వేలుకు చేరుకున్న కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదిహేను వేలకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 15,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 507 మంది మృతి [more]
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదిహేను వేలకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 15,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 507 మంది మృతి [more]
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదిహేను వేలకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 15,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 507 మంది మృతి చెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో మూడు వేలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ఇక ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ఱాల్లో వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1329 కొత్త కేసులు నమోదు కాగా, 27 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story