Sat Apr 20 2024 00:18:45 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో గుడ్డిలో మెల్ల…. అందులో మాత్రం?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మొత్తం 161 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకూ నమోదయ్యాయి. అయితే ఇందులో 140 మంది ఢిల్లీలోని [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మొత్తం 161 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకూ నమోదయ్యాయి. అయితే ఇందులో 140 మంది ఢిల్లీలోని [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మొత్తం 161 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకూ నమోదయ్యాయి. అయితే ఇందులో 140 మంది ఢిల్లీలోని మర్కజ్ మసీద్ జమాత్ కు వెళ్లి వచ్చిన వారే కావడం విశేషం. ఏపీ నుంచి 1035 మంది మర్కజ్ మసీదుకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకూ వీరిలో 881 మందికి పరీక్షలు చేశారు. అయితే ఏపీలో ఇన్ని కేసులు నమోదవుతున్నా మరణం ఒక్కటి కూడా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు.
Next Story