Thu Mar 28 2024 13:26:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు
సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోలని పిటిషనర్లకు [more]
సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోలని పిటిషనర్లకు [more]
సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుండటంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. రేపు హైకోర్టులో మూడు రాజధానుల అంశం విచారణకు రానుంది. విచారణను రోజు వారీ అంశంగా చేర్చి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Next Story