Wed Apr 24 2024 03:53:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గవర్నర్ నిర్ణయంతో?
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక బిల్లులకు వెసులుబాటు లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో సీఆర్డీఏ [more]
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక బిల్లులకు వెసులుబాటు లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో సీఆర్డీఏ [more]
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక బిల్లులకు వెసులుబాటు లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు వీలు కలిగింది. రెండు సభలు ప్రోరోగ్ అయిన తర్వాత ఆర్డినెన్స్ తెచ్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సెలెక్ట్ కమిటీ ఇంకా ఏర్పాటు కాకపోవడం, మండలిలో రెండు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో సభలు ప్రోరోగ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశముంది.
Next Story