Fri Mar 29 2024 12:58:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రేపు కృష్ణా బోర్డు సమవేశం.. ఇందులోనే?
రేపు కృష్ణా బోర్డు మేనేజ్ మెంట్ కమిటీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమవేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖకు చెందిన ఇంజినీరింగ్ చీఫ్ [more]
రేపు కృష్ణా బోర్డు మేనేజ్ మెంట్ కమిటీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమవేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖకు చెందిన ఇంజినీరింగ్ చీఫ్ [more]
రేపు కృష్ణా బోర్డు మేనేజ్ మెంట్ కమిటీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమవేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖకు చెందిన ఇంజినీరింగ్ చీఫ్ లు పాల్గొననున్నారు. కృష్ణానదిపై రెండు రాష్ట్రాల్లో తలెత్తిన వివాదంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. తాగునీటికి సాగర్ ఎడమ, కుడి కాల్వల నుంచి రెండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది. దీనిపై కూడా బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.
Next Story