Sat Apr 20 2024 11:26:21 GMT+0000 (Coordinated Universal Time)
స్వర్ణ ప్యాలెస్ తో సంబంధం లేదు.. రమేష ఆసుపత్రి ప్రకటన
ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. తమ ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉందని, కరోనా రోగులుపెరుగుతుండటంతోనే స్వర్ణ [more]
ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. తమ ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉందని, కరోనా రోగులుపెరుగుతుండటంతోనే స్వర్ణ [more]
ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. తమ ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉందని, కరోనా రోగులుపెరుగుతుండటంతోనే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతి ఉందని చెప్పారు. అయితే హోటల్ నిర్వహణ తమకు సంబంధం లేదని, కేవలం రోగుల బాగోగుల చూడటమే తమ పని అని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. స్వర్ణ ప్యాలెస్ లోనూ రోగులు వేగంగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఆ హోటల్ నిర్వహణలో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
Next Story