Tue Apr 23 2024 11:11:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో మళ్లీ బాగా పెరుగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 3,82,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,780 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 3,82,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,780 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 3,82,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,780 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,26,188 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3487,229 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,69,51,731 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story