Fri Apr 19 2024 15:12:50 GMT+0000 (Coordinated Universal Time)
పల్లా రాజేశ్వర్ రెడ్డిదే విజయం
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై ఎట్టకేలకు విజయం సాధించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల [more]
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై ఎట్టకేలకు విజయం సాధించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల [more]
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై ఎట్టకేలకు విజయం సాధించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాన్ని ఈసారి కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికే రెండోసారి కూడా పట్టభద్రులు పట్టం కట్టారు. దీంతో తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస విజయం సాధించింది.
Next Story