Tue Apr 23 2024 18:21:12 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల కఠిన నిర్ణయం.. ఆ బండి కనిపిస్తే…?
నిబంధనలను ఉల్లంఘించి ట్రాఫిక్ చలనాలు విధించినా చెల్లించని వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. ఆ వాహనాన్ని సీజ్ చేయాలని నిర్ణయించారు. సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు నిర్ణయం [more]
నిబంధనలను ఉల్లంఘించి ట్రాఫిక్ చలనాలు విధించినా చెల్లించని వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. ఆ వాహనాన్ని సీజ్ చేయాలని నిర్ణయించారు. సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు నిర్ణయం [more]
నిబంధనలను ఉల్లంఘించి ట్రాఫిక్ చలనాలు విధించినా చెల్లించని వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. ఆ వాహనాన్ని సీజ్ చేయాలని నిర్ణయించారు. సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒక్క చలానా పెండింగ్ ఉన్నప్పటికీ విడిచిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనేకమంది ట్రాఫిక్ చలానాలను విధించినా చెల్లించడం లేదు. దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగానే వసూలు కావాల్సి ఉంది. దీంతో వాహనాన్ని సీజ్ చేయాలన్న నిర్ణయానికి పోలీసులు వచ్చారు.
Next Story