Wed Apr 24 2024 17:19:32 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు రాజుగారు తొమ్మిదో లేఖ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తొమ్మిదో లేఖ రాశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తొమ్మిదో లేఖ రాశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తొమ్మిదో లేఖ రాశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం మద్యనిషేధం కంటే ప్రోత్సాహమే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. మద్యపానాన్ని నిషేధిస్తారనే మహిళలు వైసీపీకి ఓటు వేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. నవ హామీలు – వైఫల్యాల పేరుతో రఘురామ కృష్ణంరాజు జగన్ కు తొమ్మిది లేఖలు రాశారు.
Next Story