Thu Mar 28 2024 16:07:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐలపై?
కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియంను విధించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మార్చి [more]
కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియంను విధించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మార్చి [more]
కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియంను విధించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి మూడు నెలల పాటు ఈ మారటోరియంను విధిస్తున్నట్లు తెలిపారు. టర్మ్ లోన్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. రివర్స్ రెపో రేట్లు తగ్గించింది. రెపోరేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి తగ్డింది. కరోనా ఎఫెక్ట్ తోనే రెపో రేట్లను తగ్గించామని ఆయన చెప్పారు. రివర్స్ రెపో రేటుపై 90 శాతం బేసిస్ పాయింట్ తగ్గించింది. దీంతో రివర్స్ రెపో రేటు 4శాతంగా ఉంది.
Next Story