Thu Apr 18 2024 03:15:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సచిన్ పైలట్ వర్గానికి ఊరట
రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సచిన్ పైలట్ వర్గంపై అనర్హత [more]
రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సచిన్ పైలట్ వర్గంపై అనర్హత [more]
రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు ముప్పు కొంత కాలం వాయిదా పడినట్లే. సచిన్ పైలట్ తో పాటు ఆయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భావిస్తున్న తరుణంలో వారంతా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయంచారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చడంతో విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.
Next Story