Thu Mar 28 2024 17:19:12 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా?
రైతులకు మద్దతుగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రైస్ మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా [more]
రైతులకు మద్దతుగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రైస్ మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా [more]
రైతులకు మద్దతుగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రైస్ మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రైతులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఒక్క రైతుకైనా ట్రాన్ప్ పోర్టు ఛార్జి ఇచ్చారా అని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా చెప్పుకుని వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.
Next Story