Tue Apr 23 2024 12:19:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హెల్త్ బులిటెన్ విడుదల… ఈరోజు కూడా దేశంలో
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక్కరోజులో 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 764 మంది మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక్కరోజులో 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 764 మంది మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక్కరోజులో 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 764 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 16,095,988 కు చేరుకున్నాయి. కరోనా కారణంగా భారత్ లో ఇప్పటి వరకూ 36,511 మంది మృతి కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో 5.65 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. 10.97 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story