Fri Apr 19 2024 16:33:14 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఏమాత్రం ఆగని కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,53,657 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,26,611 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,09,673 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 79,17,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story