Fri Apr 26 2024 01:02:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 45,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 501 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 45,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 501 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 45,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 501 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,95.807 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,33,227 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,40,962 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 85,21,617 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story