Fri Apr 19 2024 15:46:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో మళ్లీ పెరుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 46.253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 514 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 46.253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 514 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 46.253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 514 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,13,876 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,23,611 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,33,787 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 76,56,478 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story