Wed May 01 2024 22:03:45 GMT+0000 (Coordinated Universal Time)
25న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా.. మంత్రికి కరోనా
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ [more]
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ [more]
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 25వ తేదీన జరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించింది. అయితే గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.
Next Story