Thu Mar 28 2024 17:43:34 GMT+0000 (Coordinated Universal Time)
లక్కవరంలో జగన్..లక్కేంటంటే...?
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఆయన తూర్పో గోదావరి జిల్లాలోని లక్కవరం నియోజకవర్గంలో 2400 కిలోమీటర్లు దాటేశారు. ప్రజాసంకల్ప యాత్ర 195వ రోజు సందర్భంగా ఈ మైలురాయిని దాటారు జగన్. ఈ సందర్భంగా జగన్ అక్కడ మొక్క నాటారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. పెద్దయెత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చి జగన్ ను కలిసేందుకు పోటీ పడ్డారు. ఇప్పటి వరకూ 9 జిల్లాల్లో పర్యటించిన జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు జగన్ చేత కేక్ కట్ చేయించారు. ఈ వీడియో మీకోసం...తెలుగు పోస్ట్ ప్రత్యేకం....!
https://youtu.be/TCQn8cgSpF4
- Tags
- 2400కిలోమీటర్లు
- andhra pradesh
- ap politics
- janasena party
- lakkavaram
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padayathra
- rajolu constiuency
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- రాజోలు నియోజకవర్గం
- లక్కవరం
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story