Fri Apr 26 2024 07:09:19 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై ట్విట్టర్లో పవన్....?
ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో కోరారు. జగన్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తాను పబ్లిక్ పాలసీలమీదనే రాజకీయ ప్రసంగాల్లో మాట్లాడతానని పవన్ చెప్పారు. తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని, రాజకీయాల్లో వాడనని పవన్ చెప్పారు. ఇప్పటితో ఈ వివాదాన్ని ముగించాలని పవన్ తన అభిమానులతో పాటు రాజకీయ పార్టీలనూ కోరారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- praja sankalpa padayathra
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- ట్విట్టర్ ఆంధ్రప్రదేశ్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story