బ్రేకింగ్ : జగన్ కీలక నిర్ణయం.. ఆ ముగ్గురికీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ముగ్గురు కీలక నేతలకు జిల్లా బాధ్యతలను అప్పగించారు. విజయసాయిరెడ్డి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ముగ్గురు కీలక నేతలకు జిల్లా బాధ్యతలను అప్పగించారు. విజయసాయిరెడ్డి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ముగ్గురు కీలక నేతలకు జిల్లా బాధ్యతలను అప్పగించారు. విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం బాధ్యతలను తీసుకుంటారు. అలాగే వైవీ సుబ్బారెడ్డికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను అప్పగంచారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం బాద్యతలను అప్పగించారు. కేంద్ర కార్యాలయం సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఇకపై ఆ జిల్లాల్లో నెలకొన్న నేతల మధ్య విభేదాలను, పా్టీ బలోపేతం చేసేందుకు వీరు ముగ్గురు ప్రయత్నించాల్సి ఉంటుంది.