Fri Apr 19 2024 23:16:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ నగదు బదిలీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ఏడాదికి 13,500లు రైతులకు ఇవ్వనున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ఏడాదికి 13,500లు రైతులకు ఇవ్వనున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ఏడాదికి 13,500లు రైతులకు ఇవ్వనున్నారు. తొలి విడత నగదును జమ చేసే కార్యక్రమాన్ని నేడు జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే జగన్ రైతులకు భరోసా కల్పిస్తూ లేఖ రాశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ున్న 49 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో తొలివిడత రైతు భరోసా కింద 2,800 కోట్లను జమ చేయనున్నారు. దీనికి పీఎం కిసాన్ పథకాన్ని కూడా జత చేశారు.
Next Story