Sun May 19 2024 02:09:03 GMT+0000 (Coordinated Universal Time)
తప్పుడు ప్రచారం ఆపండి
పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందని విపక్షాలు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమాయానికే పూర్తి చేస్తామని చెప్పారు. [more]
పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందని విపక్షాలు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమాయానికే పూర్తి చేస్తామని చెప్పారు. [more]
పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందని విపక్షాలు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమాయానికే పూర్తి చేస్తామని చెప్పారు. పనులు ఎక్కడా ఆగలేదని, వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే పరిశ్రమలు తరలి పోతున్నాయని టీడీపీతో పాటు కొన్ని పత్రికలు గగ్గోలు పెడుతున్నాయని, ఏ పరిశ్రమ తరలి పోయిందో చెప్పాలన్నారు. అసలు టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. కియా తప్ప టీడీపీ హయాంలో వచ్చిందేమిటో చెప్పాలన్నారు. కాంట్రాక్టులు తమ వాళ్ల నుంచి పోతున్నాయనే టీడీపీ నేతల ఆవేదన అని మంత్రి అనిల్ అన్నారు.
Next Story