ఇంతటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మరెవ్వరూ ఉండరు
దాడులు భయంతో 180 మంది నామినేషన్లు వేయలేక పోయారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మద్యం బాటిళ్లను టీడీపీ నేతల ఇళ్లల్లో పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. [more]
దాడులు భయంతో 180 మంది నామినేషన్లు వేయలేక పోయారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మద్యం బాటిళ్లను టీడీపీ నేతల ఇళ్లల్లో పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. [more]
దాడులు భయంతో 180 మంది నామినేషన్లు వేయలేక పోయారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మద్యం బాటిళ్లను టీడీపీ నేతల ఇళ్లల్లో పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. బైండోవర్ కేసులు పెడుతూ భయపెడుతున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సిగ్గులేదన్నారు. ఆ మంత్రి ఇక రాష్ట్రంలో ఉండరా? అని ప్రశ్నించారు. జగన్ వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టి పోయిందన్నారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, నాయకులను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుతున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అందరికీ పోట ీ చేసే అవకాశం కల్పించాలన్నారు. ప్రజలు దయచేసి ఈ అరాచక పాలనను గుర్తించి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చంద్రబాబు కోరారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం చేసుకుంటున్నారన్నారు.