Fri Apr 26 2024 07:43:48 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందే.. పోరాటం వారికోసమే
ఏపీ ప్రజలు తమ పోరాటాలకు మద్దతివ్వాలని, ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది వారికోసమేనని చంద్రబాబు చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడం అన్యాయమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఛార్జీలు పెంచిందని చంద్రబాబు [more]
ఏపీ ప్రజలు తమ పోరాటాలకు మద్దతివ్వాలని, ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది వారికోసమేనని చంద్రబాబు చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడం అన్యాయమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఛార్జీలు పెంచిందని చంద్రబాబు [more]
ఏపీ ప్రజలు తమ పోరాటాలకు మద్దతివ్వాలని, ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది వారికోసమేనని చంద్రబాబు చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడం అన్యాయమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఛార్జీలు పెంచిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, మూడు నెలల విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా పాత స్లాబుల్లోనే విద్యుత్ ఛార్జీలను వసూలు చేయాలని చంద్రబాబు కోరారు. ప్రజలు మద్దతు ఇవ్వకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Next Story