Mon May 20 2024 07:12:33 GMT+0000 (Coordinated Universal Time)
india corona : భారత్ లో ఈరోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 221 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 221 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 221 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,33,754 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,59,873 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,922 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,37,24,959 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story