Fri Apr 26 2024 13:41:46 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ సీఎం ముఫ్తీకి ఈడీ నోటీసులు
మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల [more]
మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల [more]
మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన దర్యాప్తు నిమిత్తం విచారణకు ఆదేశించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ముఫ్తీని ఈడీ అధికారులు ఆదేశించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ముఫ్తీ తెలిపారు. అయినా ప్రజావ్యతిరేక విధానాలను తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ముఫ్తీ తెలిపారు.
Next Story