Fri Apr 26 2024 20:17:10 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఈరోజు విజృంభించిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,980 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,980 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,980 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,30,168 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 35,66,398 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,72,80,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story