Fri May 03 2024 23:21:11 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమైనా సమాధానం చెప్పాల్సిందే?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రుణాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రుణాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రుణాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. పరిధికి మించి అప్పులు చేశారంటూ ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుపట్టిందని, దీనిపై కేంద్రానికైనా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తుందా? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ అయినా స్పందించాలని అన్నారు.
Next Story