Fri May 03 2024 06:05:23 GMT+0000 (Coordinated Universal Time)
చర్చలు జరిపితేనే అంత్యక్రియలు
కరీనంగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయనకు అంత్యక్రియలు చేేసేందుకు కుటుంబ సభ్యులతో పాటు కార్మిక సంఘాలు కూడా ఇష్టపడటం లేదు. [more]
కరీనంగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయనకు అంత్యక్రియలు చేేసేందుకు కుటుంబ సభ్యులతో పాటు కార్మిక సంఘాలు కూడా ఇష్టపడటం లేదు. [more]
కరీనంగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు బాబు గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయనకు అంత్యక్రియలు చేేసేందుకు కుటుంబ సభ్యులతో పాటు కార్మిక సంఘాలు కూడా ఇష్టపడటం లేదు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపితేనే తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేడు కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ కార్మికులందరూ ఇప్పటికే కరీంనగర్ చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మందకృష్ణ మాదిగతో పాటు జేఏసీ నేతలందరూ కరీంనగర్ చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న ధర్నా కూడా నిర్వహించారు.
Next Story