Sat May 18 2024 07:25:49 GMT+0000 (Coordinated Universal Time)
సీనీ స్టార్స్ కు ఈడీ సమన్లు.. విచారణకు రావాలంటూ?
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో సినీ స్టార్లను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమయింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో సినీ స్టార్లను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమయింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో సినీ స్టార్లను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమయింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా, ముమైత్ ఖాన్, రవితేజ, తుణ్ , పూరీ జగన్నాధ్, నవదీప్, నందు, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు వీరంతా ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీసులు వీరందరినీ విచారించి వదిలేవారు. ఈ నెల 31 నుంచి సెప్టంబరు 22వరకూ విచారించాలని ఎన్ ఫోర్స్ డైెక్టరేట్ నిర్ణయించింది.
Next Story