Fri Apr 26 2024 01:35:28 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రోళ్లు ఎప్పటికీ అంతే.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. లంకలో పుట్టినోళ్లు అంతా రాక్షసులనని, [more]
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. లంకలో పుట్టినోళ్లు అంతా రాక్షసులనని, [more]
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. లంకలో పుట్టినోళ్లు అంతా రాక్షసులనని, ఆంధ్రోళ్లు ఎప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఉంటారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని, తగిన చర్యలు తీసుకుంటారని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ప్రాజెక్టులు కడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటామని అని ఆయన అన్నారు.
Next Story