Sat Apr 27 2024 03:08:06 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా కట్టడి చేేసేందుకు…?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. కరోనా ప్రబలతున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టాలని [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. కరోనా ప్రబలతున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టాలని [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. కరోనా ప్రబలతున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టాలని అధికారులను ఆదేశించారు. కర్నూలులో పరిస్థితి మెరుగుపడేంత వరకూ అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను కోరారు. దీంతో పాటు గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులను రాష్ట్రానికి రప్పించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఫోన్ లో మాట్లాడారు. గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్య కారులను సముద్రమార్గం ద్వారా రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
Next Story